ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రాముడు వలస ఐజి బాప్టిస్ట్ చర్చిలో సీసీ కెమెరాలు ఏర్పాటు
Updated on: 2025-04-12 17:29:00

మత విద్వేషాలు జరగకుండా సహకరించాలని బొబ్బిలి సిఐ కే సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని రాముడు వలస గ్రామంలో ఉన్న ఐజి బాప్టిస్ట్ చర్చి లో చర్చి అధ్యక్షులు సి హెచ్ యోహాను ఆధ్వర్యంలో చర్చి నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అన్యమత ప్రచారాల దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం జరిగిందని, వీటివలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు అసాంఘిక కార్యక్రమాలు జరగవని సీఐ తెలిపారు. నేరస్తులను గుర్తించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉ పయోగడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతాడ డేవిడ్ , వివి కే శర్మ సి హెచ్ పోలీసు, చింతాడ అజయ్ , జి అబ్రహం , వీధి పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.