ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కిలో మామిడి పండ్లు.. మూడు తులాల బంగారంతో సమానం!
Updated on: 2025-04-12 09:17:00

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా పేరుగాంచిన మియాజాకి మామిడి ఒక అరుదైన జపనీస్ రకం మామిడి. దీని 1 కిలో ధర 2.5 నుండి ₹3 లక్షల రూపాయలు. ఈ మామిడిని సాగు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది జపాన్లో మాత్రమే పండుతుంది. ప్రధానంగా ఇది జపాన్లోని క్యూషు ప్రాంతంలో ఉన్న మియాజాకి నగరంలో సాగు చేస్తారు. ఈ మామిడిని అడవులలో గ్రీన్ హౌస్లను నిర్మించి పండిస్తారు. ఇక్కడి వాతావరణం మామిడి సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఈ మామిడిని భారతదేశంలో లేదా ఇతర దేశాలలో పండించలేరు. ఈ కారణంగానే ఈ అరుదైన మామిడి ధర ఆకాశాన్ని తాకుతుంది.