ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
సేవాలాల్ తండా గ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభం
Updated on: 2025-04-07 22:01:00
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ని సేవాలాల్ తండా లో ఐకెపి సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారీల ను నమ్మి మోసపోవద్దని, అందరూ గ్రామంలోని ఐకెపి సెంటర్లను ఆశ్రయించాలని అన్నారు. ఐకెపి సెంటర్లను నడుపుతున్న మహిళా సంఘాలకి రైతులు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎంసి చైర్మన్ తలారి రాణి నరసయ్య, కట్ట బాపురావు, సీసీ శోభన్, ఏపీఎం దేవరాజు, డిపిఎం పద్మయ్య, గ్రామ ఐకెపి ఇన్చార్జులు లకావత్ శ్రీనివాస్, సిఏ రేణుక, రమావత్ సునీత, ఏఎంసి డైరెక్టర్ మున్యా నాయక్,ఎస్. ఏచ్. జి.సభ్యులు, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.