ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సేవాలాల్ తండా గ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభం
Updated on: 2025-04-07 22:01:00
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ని సేవాలాల్ తండా లో ఐకెపి సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారీల ను నమ్మి మోసపోవద్దని, అందరూ గ్రామంలోని ఐకెపి సెంటర్లను ఆశ్రయించాలని అన్నారు. ఐకెపి సెంటర్లను నడుపుతున్న మహిళా సంఘాలకి రైతులు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎంసి చైర్మన్ తలారి రాణి నరసయ్య, కట్ట బాపురావు, సీసీ శోభన్, ఏపీఎం దేవరాజు, డిపిఎం పద్మయ్య, గ్రామ ఐకెపి ఇన్చార్జులు లకావత్ శ్రీనివాస్, సిఏ రేణుక, రమావత్ సునీత, ఏఎంసి డైరెక్టర్ మున్యా నాయక్,ఎస్. ఏచ్. జి.సభ్యులు, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.