ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
సేవాలాల్ తండా గ్రామంలో ఐకెపి సెంటర్ ప్రారంభం
Updated on: 2025-04-07 22:01:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ని సేవాలాల్ తండా లో ఐకెపి సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారీల ను నమ్మి మోసపోవద్దని, అందరూ గ్రామంలోని ఐకెపి సెంటర్లను ఆశ్రయించాలని అన్నారు. ఐకెపి సెంటర్లను నడుపుతున్న మహిళా సంఘాలకి రైతులు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎంసి చైర్మన్ తలారి రాణి నరసయ్య, కట్ట బాపురావు, సీసీ శోభన్, ఏపీఎం దేవరాజు, డిపిఎం పద్మయ్య, గ్రామ ఐకెపి ఇన్చార్జులు లకావత్ శ్రీనివాస్, సిఏ రేణుక, రమావత్ సునీత, ఏఎంసి డైరెక్టర్ మున్యా నాయక్,ఎస్. ఏచ్. జి.సభ్యులు, స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు.