ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
నిరుపేద కుటుంబానికి బాసటగా గ్రామ ప్రజలు
Updated on: 2025-04-05 21:28:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి చందన బాల ఎల్లయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినాడు వారి యొక్క పరిస్థితి చిప్పలపల్లి గ్రామ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతోనే మంచి మనసుతో ఎవరికి తోచిన సహాయం వారు చేసినారు. శనివారం రోజున బాల ఎల్లయ్య భార్య ఇంద్ర, తండ్రి బాలయ్య కి 30 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య, మాచేటి లక్ష్మణ్ గుప్తా, సుద్దాల రాజయ్య, గాడిచర్ల రామచంద్రం, సుద్దాల బాలయ్య, పుట్నాల మహేష్, కొమ్మటి రాజమల్లు, కోమ్మటి శ్రీనివాస్, కుమ్మటి రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఎవరైనా కష్టం వచ్చిందంటే ముందుండి సహాయం చేస్తారు మా చిప్పలపల్లి గ్రామ ప్రజలు అని మరలా కృతజ్ఞతలు తెలియజేశారు.