ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
నిరుపేద కుటుంబానికి బాసటగా గ్రామ ప్రజలు
Updated on: 2025-04-05 21:28:00
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి చందన బాల ఎల్లయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినాడు వారి యొక్క పరిస్థితి చిప్పలపల్లి గ్రామ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతోనే మంచి మనసుతో ఎవరికి తోచిన సహాయం వారు చేసినారు. శనివారం రోజున బాల ఎల్లయ్య భార్య ఇంద్ర, తండ్రి బాలయ్య కి 30 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య, మాచేటి లక్ష్మణ్ గుప్తా, సుద్దాల రాజయ్య, గాడిచర్ల రామచంద్రం, సుద్దాల బాలయ్య, పుట్నాల మహేష్, కొమ్మటి రాజమల్లు, కోమ్మటి శ్రీనివాస్, కుమ్మటి రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఎవరైనా కష్టం వచ్చిందంటే ముందుండి సహాయం చేస్తారు మా చిప్పలపల్లి గ్రామ ప్రజలు అని మరలా కృతజ్ఞతలు తెలియజేశారు.