ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
నిరుపేద కుటుంబానికి బాసటగా గ్రామ ప్రజలు
Updated on: 2025-04-05 21:28:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో నిరుపేద అయినటువంటి చందన బాల ఎల్లయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినాడు వారి యొక్క పరిస్థితి చిప్పలపల్లి గ్రామ వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతోనే మంచి మనసుతో ఎవరికి తోచిన సహాయం వారు చేసినారు. శనివారం రోజున బాల ఎల్లయ్య భార్య ఇంద్ర, తండ్రి బాలయ్య కి 30 వేల రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచర్ల దేవయ్య, మాచేటి లక్ష్మణ్ గుప్తా, సుద్దాల రాజయ్య, గాడిచర్ల రామచంద్రం, సుద్దాల బాలయ్య, పుట్నాల మహేష్, కొమ్మటి రాజమల్లు, కోమ్మటి శ్రీనివాస్, కుమ్మటి రాజయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా చిప్పలపల్లి గ్రామంలోని ఎవరైనా కష్టం వచ్చిందంటే ముందుండి సహాయం చేస్తారు మా చిప్పలపల్లి గ్రామ ప్రజలు అని మరలా కృతజ్ఞతలు తెలియజేశారు.