ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పైలట్, మెడికల్ టెక్నీషియన్ చాకచక్యం
Updated on: 2025-04-04 21:28:00
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి (22) w/. రాజు , గర్భిణీ స్త్రీ నొప్పులు రావడంతో అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన బయలుదేరిన అంబులెన్స్ పైలట్ మహేష్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దాసరి మహేష్ లు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో వెంకటాపూర్ గ్రామానికి చేరువకాగా, నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ను ప్రధాన రహదారికి పక్కకు ఆపి అత్యవసర ప్రసవం చేశారు మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్ తెలిపారు. వారిని 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంబులెన్సు లో చాకచక్యంగా డెలివరీ చెయ్యడం పట్ల అంబులెన్స్ సిబ్బందిని కుటుంబ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది అభినందించారు