ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
పైలట్, మెడికల్ టెక్నీషియన్ చాకచక్యం
Updated on: 2025-04-04 21:28:00
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన స్రవంతి (22) w/. రాజు , గర్భిణీ స్త్రీ నొప్పులు రావడంతో అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన బయలుదేరిన అంబులెన్స్ పైలట్ మహేష్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ దాసరి మహేష్ లు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో వెంకటాపూర్ గ్రామానికి చేరువకాగా, నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ ను ప్రధాన రహదారికి పక్కకు ఆపి అత్యవసర ప్రసవం చేశారు మగ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహేష్ తెలిపారు. వారిని 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అంబులెన్సు లో చాకచక్యంగా డెలివరీ చెయ్యడం పట్ల అంబులెన్స్ సిబ్బందిని కుటుంబ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది అభినందించారు