ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా
Updated on: 2025-03-31 17:32:00

AP: కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న రొయ్యలు, చేపల చెరువులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలమంది సాగుదారులకు లబ్ధి కలగనుంది. ఈ నిర్ణయంతో రూ.లక్షల బిల్లుల భారం తగ్గనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.