ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా
Updated on: 2025-03-31 17:32:00

AP: కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న రొయ్యలు, చేపల చెరువులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలమంది సాగుదారులకు లబ్ధి కలగనుంది. ఈ నిర్ణయంతో రూ.లక్షల బిల్లుల భారం తగ్గనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.