ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా
Updated on: 2025-03-31 17:32:00

AP: కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆక్వా, నాన్ ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న రొయ్యలు, చేపల చెరువులకు రూ.1.50కే యూనిట్ కరెంటు సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలమంది సాగుదారులకు లబ్ధి కలగనుంది. ఈ నిర్ణయంతో రూ.లక్షల బిల్లుల భారం తగ్గనుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.