ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఎమ్మెల్యే వ్యవహారంపై నివేదిక కోరిన పార్టీ అధిష్ఠానం
Updated on: 2025-03-28 20:19:00

ఏపీ:టీడీపీ నేత,మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్రెడ్డి పై 48గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి.శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పై పార్టీ అధిష్ఠానం నివేదిక కోరింది.ఎంపీ,జిల్లా అధ్యక్షుడు,సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరువూరులో 10నెలలుగా జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది.