ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఎమ్మెల్యే వ్యవహారంపై నివేదిక కోరిన పార్టీ అధిష్ఠానం
Updated on: 2025-03-28 20:19:00
ఏపీ:టీడీపీ నేత,మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్రెడ్డి పై 48గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి.శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పై పార్టీ అధిష్ఠానం నివేదిక కోరింది.ఎంపీ,జిల్లా అధ్యక్షుడు,సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరువూరులో 10నెలలుగా జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది.