ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఎమ్మెల్యే వ్యవహారంపై నివేదిక కోరిన పార్టీ అధిష్ఠానం
Updated on: 2025-03-28 20:19:00

ఏపీ:టీడీపీ నేత,మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్రెడ్డి పై 48గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి.శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం పై పార్టీ అధిష్ఠానం నివేదిక కోరింది.ఎంపీ,జిల్లా అధ్యక్షుడు,సమన్వయకర్త కలిసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.తిరువూరులో 10నెలలుగా జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని కూడా పేర్కొంది.