ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఆశీలు వసూలుకు వేలం
Updated on: 2025-03-28 11:19:00

కృష్ణాజిల్లాలోని గుడివాడ పట్టణ పరిధిలో పండ్లు, కూరగాయల రోజూవారి మార్కెట్ ఆశీలు వసూళ్లకు వేలం పాట నిర్వహించగా రూ.14.19 లక్షలకు పంచకర్ల అమర్ కుమార్ సొంతం చేసుకున్నట్లు పురపాలక కమిషనర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.స్థానిక పురపాలక కార్యాలయంలో గురువారం వేలం పాటలు నిర్వహించారు.మాంసం,చేపల మార్కెట్,గొర్రెలు, మేకలు,పశువుల కబేళాలకు,పండ్లు,కూర గాయల వ్యాపారాలకు ఆశీలు వేలం నిర్వహించగా కేవలం పండ్లు,కూరగాయల వ్యాపారాలకే ముగ్గురు వేలం పాటలకు వచ్చారన్నారు.గతంలో కన్నా అధి కంగా ఆదాయం వచ్చిందన్నారు.మిగతావి ఈ నెల 29వ తేదీ 11 గంటలకు నిర్వహిస్తామన్నారు.