ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఆశీలు వసూలుకు వేలం
Updated on: 2025-03-28 11:19:00

కృష్ణాజిల్లాలోని గుడివాడ పట్టణ పరిధిలో పండ్లు, కూరగాయల రోజూవారి మార్కెట్ ఆశీలు వసూళ్లకు వేలం పాట నిర్వహించగా రూ.14.19 లక్షలకు పంచకర్ల అమర్ కుమార్ సొంతం చేసుకున్నట్లు పురపాలక కమిషనర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.స్థానిక పురపాలక కార్యాలయంలో గురువారం వేలం పాటలు నిర్వహించారు.మాంసం,చేపల మార్కెట్,గొర్రెలు, మేకలు,పశువుల కబేళాలకు,పండ్లు,కూర గాయల వ్యాపారాలకు ఆశీలు వేలం నిర్వహించగా కేవలం పండ్లు,కూరగాయల వ్యాపారాలకే ముగ్గురు వేలం పాటలకు వచ్చారన్నారు.గతంలో కన్నా అధి కంగా ఆదాయం వచ్చిందన్నారు.మిగతావి ఈ నెల 29వ తేదీ 11 గంటలకు నిర్వహిస్తామన్నారు.