ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఆశీలు వసూలుకు వేలం
Updated on: 2025-03-28 11:19:00
కృష్ణాజిల్లాలోని గుడివాడ పట్టణ పరిధిలో పండ్లు, కూరగాయల రోజూవారి మార్కెట్ ఆశీలు వసూళ్లకు వేలం పాట నిర్వహించగా రూ.14.19 లక్షలకు పంచకర్ల అమర్ కుమార్ సొంతం చేసుకున్నట్లు పురపాలక కమిషనర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.స్థానిక పురపాలక కార్యాలయంలో గురువారం వేలం పాటలు నిర్వహించారు.మాంసం,చేపల మార్కెట్,గొర్రెలు, మేకలు,పశువుల కబేళాలకు,పండ్లు,కూర గాయల వ్యాపారాలకు ఆశీలు వేలం నిర్వహించగా కేవలం పండ్లు,కూరగాయల వ్యాపారాలకే ముగ్గురు వేలం పాటలకు వచ్చారన్నారు.గతంలో కన్నా అధి కంగా ఆదాయం వచ్చిందన్నారు.మిగతావి ఈ నెల 29వ తేదీ 11 గంటలకు నిర్వహిస్తామన్నారు.