ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
చదివిన పాఠశాలకు తమవంతు సహాయం
Updated on: 2025-03-26 22:25:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)కు ఎస్ఎస్ సి 1984-85 పూర్వ విద్యార్థులు 65,000/-విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి ఆవిష్కరణ చేశారు. నిమ్మ రాజిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ. 1984-85 ఎస్ఎస్ సి బ్యాచ్ విద్యార్థులు నార్ల శ్రీనివాస్, ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ కాజా నసీరుద్దీన్, మద్ది రవి, ఎం శ్రీనివాసరావు, సతీష్, వెలుమల ప్రభాకర్ రెడ్డి, బండారి మల్లేశం, ఎన్ గోపాల్ రావు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, దూలం లక్ష్మీనారాయణ, మీసా బుచ్చయ్య, మాధవ రెడ్డి తదితరులకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.