ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
చదివిన పాఠశాలకు తమవంతు సహాయం
Updated on: 2025-03-26 22:25:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)కు ఎస్ఎస్ సి 1984-85 పూర్వ విద్యార్థులు 65,000/-విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి ఆవిష్కరణ చేశారు. నిమ్మ రాజిరెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ. 1984-85 ఎస్ఎస్ సి బ్యాచ్ విద్యార్థులు నార్ల శ్రీనివాస్, ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ కాజా నసీరుద్దీన్, మద్ది రవి, ఎం శ్రీనివాసరావు, సతీష్, వెలుమల ప్రభాకర్ రెడ్డి, బండారి మల్లేశం, ఎన్ గోపాల్ రావు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, దూలం లక్ష్మీనారాయణ, మీసా బుచ్చయ్య, మాధవ రెడ్డి తదితరులకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.