ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
చలివేంద్రం ప్రారంభోత్సవం
Updated on: 2025-03-21 21:02:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరియు స్థానిక ఎస్సై గణేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, కేకే వ్యవస్థాపక అధ్యక్షులు అరుట్ల మహేష్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కొమురయ్య యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్ల విజయ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, పోతారం నవీన్ గౌడ్, వంశీ గౌడ్, మహేందర్, దాప నవీన్ కుమార్ కార్యకర్తలు నాయకులు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు