ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
చలివేంద్రం ప్రారంభోత్సవం
Updated on: 2025-03-21 21:02:00

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మరియు స్థానిక ఎస్సై గణేష్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ గుండెల్ని శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, కేకే వ్యవస్థాపక అధ్యక్షులు అరుట్ల మహేష్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కొమురయ్య యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్ల విజయ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, పోతారం నవీన్ గౌడ్, వంశీ గౌడ్, మహేందర్, దాప నవీన్ కుమార్ కార్యకర్తలు నాయకులు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు