ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
Updated on: 2025-03-07 09:56:00
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమాల్లో భాగంగా నేడు ఏలూరులో నిర్వహించిన 2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన 2 కె మారథాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఎస్పి శ్రావణ కుమార్.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ శాఖల మహిళా అధికారులు,ఉద్యోగులు, మహిళలు,బాలికలు పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ వెట్రీసెల్వి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం మని అందులో భాగంగానే ఈరోజు 2కె మారథాన్ నిర్వహిస్తున్నాం అని అందరికీ హక్కులు, సమానత్వం,మహిళా సాధికారాత పై చైతన్య పరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం అని మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆన్నారు.