ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
Updated on: 2025-03-07 09:56:00

అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమాల్లో భాగంగా నేడు ఏలూరులో నిర్వహించిన 2 కె మారథాన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన 2 కె మారథాన్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి,జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డిఎస్పి శ్రావణ కుమార్.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ శాఖల మహిళా అధికారులు,ఉద్యోగులు, మహిళలు,బాలికలు పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ వెట్రీసెల్వి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాం మని అందులో భాగంగానే ఈరోజు 2కె మారథాన్ నిర్వహిస్తున్నాం అని అందరికీ హక్కులు, సమానత్వం,మహిళా సాధికారాత పై చైతన్య పరచడం ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం అని మహిళా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆన్నారు.