ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
నగరంలో ఆక్రమణల తొలగింపుకు సహకరించండి : కమిషనర్
Updated on: 2025-02-24 08:21:00

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిథిలో గత కొన్నేళ్లుగా డ్రైన్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీ కొట్లను తొలగింపుకు నగర పాలక సంస్థ శ్రీకారం చుట్టిందని కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలతోపాటు అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడుతున్నారన్నారు. ఈ కారణంతో జరుగుతున్న ఆక్రమణల తొలగింపుకు సహకరించాలని ఆయన కోరారు.