ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
నగరంలో ఆక్రమణల తొలగింపుకు సహకరించండి : కమిషనర్
Updated on: 2025-02-24 08:21:00

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిథిలో గత కొన్నేళ్లుగా డ్రైన్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీ కొట్లను తొలగింపుకు నగర పాలక సంస్థ శ్రీకారం చుట్టిందని కమిషనర్ బాపిరాజు తెలిపారు. ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలతోపాటు అనేక మంది రోడ్డు ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడుతున్నారన్నారు. ఈ కారణంతో జరుగుతున్న ఆక్రమణల తొలగింపుకు సహకరించాలని ఆయన కోరారు.