ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
న్యాయవాద చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రెండవ రోజు విధులు బహిష్కరించిన్ సత్తెనపల్లి న్యాయవాదులు......
Updated on: 2025-02-22 07:53:00

ఉమ్మడి గుంటూరు జిల్లా బార్ పెడరేషన్ పిలుపులో భాగంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆద్వర్యంలో న్యాయవాదుల చట్టం 1960 ,సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సత్తెనపల్లి పట్టణంలోని నాలుగు న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించి తాలూక న్యాయస్థానం లో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కంబాల అనిల్ కుమార్,బి.ఎల్.చిన్నయ్య, కళ్ళం వీర భాస్కరరెడ్డి,కొల్లా వెంకటేశ్వరరావు,దివ్వెల శ్రీనివాసరావు,జొన్నలగడ్డ విజయ్ కుమార్, కె.ఎన్ వి.హరిబాబు,చావా బాబురావు,.ఎమ్.ఏడుకొండలు, షేక్ నాగుర్, గుజ్జర్లపూడి సురేష్, మదనమోహన్,గుర్రం పవన్ కుమార్, బాదినేడి శ్రీనివాసరావు,చావా నాగరాజు, ఉడుమల వెంగళరెడ్డి,ఏసురత్నం, భవ్య,బయ్యవరపు నరసింహారావు,సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.