ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
న్యాయవాద చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రెండవ రోజు విధులు బహిష్కరించిన్ సత్తెనపల్లి న్యాయవాదులు......
Updated on: 2025-02-22 07:53:00

ఉమ్మడి గుంటూరు జిల్లా బార్ పెడరేషన్ పిలుపులో భాగంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆద్వర్యంలో న్యాయవాదుల చట్టం 1960 ,సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సత్తెనపల్లి పట్టణంలోని నాలుగు న్యాయస్థానాల్లో విధులు బహిష్కరించి తాలూక న్యాయస్థానం లో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కంబాల అనిల్ కుమార్,బి.ఎల్.చిన్నయ్య, కళ్ళం వీర భాస్కరరెడ్డి,కొల్లా వెంకటేశ్వరరావు,దివ్వెల శ్రీనివాసరావు,జొన్నలగడ్డ విజయ్ కుమార్, కె.ఎన్ వి.హరిబాబు,చావా బాబురావు,.ఎమ్.ఏడుకొండలు, షేక్ నాగుర్, గుజ్జర్లపూడి సురేష్, మదనమోహన్,గుర్రం పవన్ కుమార్, బాదినేడి శ్రీనివాసరావు,చావా నాగరాజు, ఉడుమల వెంగళరెడ్డి,ఏసురత్నం, భవ్య,బయ్యవరపు నరసింహారావు,సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.