ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కళ్యాణదుర్గం లో జబర్దస్త్ టీం సభ్యుల సందడి
Updated on: 2025-02-08 20:20:00

శ్రీ పట్టాభి రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి కళ్యాణదుర్గం పట్టణంలో జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేయబోతున్నారు. హాస్య భరిత నాటికలు, జబర్దస్త్ జోకులతో పట్టణ వాసులను, భక్తులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శనివారం ఉదయం హైదరాబాదు నుండి కళ్యాణదుర్గం వచ్చిన జబర్దస్త్ టీం సభ్యులు గడ్డం నవీన్, అప్పారావు, పవన్ తదితరులకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. అక్కమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి కళ్యాణదుర్గం చరిత్రను తెలుసుకున్నారు. ఈ రాత్రి 8.30 గంటల నుండి పొద్దుపోయేదాకా స్థానిక దిన మార్కెట్ ఆవరణంలో సందడి చేయబోతున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు , ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారనీ, వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు హాస్యనటులు చెప్పారు.