ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
జన సైనికులకు అన్ని విధాలుగా అండగా ఉంటా: సామినేని ఉదయభాను
Updated on: 2025-01-22 06:09:00

విజయవాడ ప్రవేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న గూడూరు కి చెందిన సంతోషాన్ని జనసేన కార్యకర్తని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు జనసేన పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. ఈ సంధర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సంతోష్ కి అండగా ఉంటామని స్పష్టం చేశారు డాక్టర్లని అడిగి ట్రీట్మెంట్ యొక్క వివరాలను స్వయంగా తెలుసుకున్నారు. జనసేన పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కార్యకర్తకి తాను ప్రత్యేకంగా అందుబాటులో ఉంటానని ఉదయభాను స్పష్టం చేశారు ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సెంట్రల్ జోన్ ఆంధ్ర కన్వీనర్ బాడిత శంకర్, పార్టీ అధికార ప్రతినిధి రావి సౌజన్య, విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గాదిరెడ్డి అమ్ములు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.