ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
కోడిపందాల శిబిరంపై మెరుపు దాడి చేసిన కొయ్యలగూడెం పోలీసులు
Updated on: 2024-12-03 09:15:00

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డిఎస్పి,సిఐ ల స్వీయ పర్యవేక్షణలో అర్ధరాత్రి కోయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ కి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి గవరవరం గ్రామం శివారులో కోడి పందాలు స్థావరం పై దాడులు నిర్వహించి 20 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,23,130 రూపాయలను 05 మోటార్ సైకిల్ లను మరియు 02 కోడి పుంజులను స్వాధీనం చేసుకొని వారి పై కోయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా కొయ్యలగూడెం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు అనగా కోడి పందెలు పేకాట లు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా కోడి పందెలు,పేకాటలో నిర్వహిస్తున్నటు వంటి సమాచారాన్ని డయల్ 112 కు గాని లేదా కోయ్యాల గూడెం ఎస్సైగారి యొక్క ఫోన్ నెంబర్ 9440796666 నకు సమాచారం అందించిన ఎడల చట్ట ప్రకారం జూదరుల పై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆన్నారు.