ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కోడిపందాల శిబిరంపై మెరుపు దాడి చేసిన కొయ్యలగూడెం పోలీసులు
Updated on: 2024-12-03 09:15:00
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డిఎస్పి,సిఐ ల స్వీయ పర్యవేక్షణలో అర్ధరాత్రి కోయ్యలగూడెం ఎస్ఐ చంద్రశేఖర్ కి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి గవరవరం గ్రామం శివారులో కోడి పందాలు స్థావరం పై దాడులు నిర్వహించి 20 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,23,130 రూపాయలను 05 మోటార్ సైకిల్ లను మరియు 02 కోడి పుంజులను స్వాధీనం చేసుకొని వారి పై కోయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా కొయ్యలగూడెం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు అనగా కోడి పందెలు పేకాట లు నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా కోడి పందెలు,పేకాటలో నిర్వహిస్తున్నటు వంటి సమాచారాన్ని డయల్ 112 కు గాని లేదా కోయ్యాల గూడెం ఎస్సైగారి యొక్క ఫోన్ నెంబర్ 9440796666 నకు సమాచారం అందించిన ఎడల చట్ట ప్రకారం జూదరుల పై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆన్నారు.