ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జయలక్ష్మి కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులకు మంచి రోజులు రాబోతున్నాయి..... ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
Updated on: 2024-10-29 19:41:00
గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు బిల్లింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడి జయలక్ష్మి సభ్యులను అనేక విధాలుగా హింసించారు... జయలక్ష్మి బ్యాంకు సంబంధించిన ఆస్తులన్నీ జప్తు చేసి న్యాయం చేస్తాం... ఎస్సీ జడ్ లో కూడా జయలక్ష్మి బ్యాంకు సంబంధించి భూములు ఉన్నాయి... చెల్లించాల్సింది 380కోట్లు, బ్యాంకు ఆస్తులు 700 కోట్లు... హైదరాబాదులో కూడా ఆస్తులు ఉన్నాయి... కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తాం... సభ్యులందరూ సంతోషంగా ఉండండి... ఎంతోమంది సభ్యులు చనిపోయారు, మరింత ముందు సభ్యులు అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు.