ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మారుణ ఆయుధాలు కలిగిన వ్యక్తి పై కేసు నమోదు
Updated on: 2024-10-06 15:43:00
పత్రిక ప్ణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ చేసి రిమ్మడుగు తరలించినట్టు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలు తెలిపారు నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే నిర్మల్ పట్టణంలో స్థానిక చింతకుంటవాడ కి చెందిన మెంగ రాజేష్ అను వ్యక్తి అల్ సౌద్ అరేబియన్ మండి అను రెస్టారెంట్ ను నడిపిస్తాడు. నిర్మల్ లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు తనవంతుగా వెళ్లడానికి ఏదైనా మంచి ఆయుధం ఉండాలని భావించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వద్ద తల్వార్ కొనుక్కున్నాడు. ఆ తల్వార్ ని తన షాపులో కౌంటర్ కింద దాచి ఉంచినాడు. నిర్మల్ పట్టణ పోలీసు స్టేషన్ సిబ్బందికి వచ్చిన పక్కా సమాచారంతో ఆ తల్వార్ వేరే వద్ద దాచిపెట్టడానికి అతను వెళ్తూ ఉండగా అతన్ని పట్టుకొని ఆ తల్వార్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుడి పై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ పేర్కొన్నారు