ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రోడ్డు మరమ్మత్తులు
Updated on: 2024-09-16 10:49:00

ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం నుండి ఇప్పలపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో మరమ్మతులు చేపట్టారు. కమ్మదనం మాజీ ఉపసర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు దేవగిరి నవీన్ లు కలిసి తమ సొంత ఖర్చులతో రోడ్డు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి, దేవగిరి నవీన్ మాట్లాడుతూ..విస్తారంగా కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత డబ్బులతో మట్టి పోయించడం వలన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉందని వివరించారు. గ్రామస్తుల స మస్యల నిమిత్తం ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, తాండ్ర రవీం దర్ రెడ్డి, కారుకొండ చిన్నయ్య, రాఘవేందర్ రెడ్డి శ్రీశైలం శ్రీను శేఖర్త దితరులు పాల్గొన్నారు.