ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రోడ్డు మరమ్మత్తులు
Updated on: 2024-09-16 10:49:00
ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం నుండి ఇప్పలపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో మరమ్మతులు చేపట్టారు. కమ్మదనం మాజీ ఉపసర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు దేవగిరి నవీన్ లు కలిసి తమ సొంత ఖర్చులతో రోడ్డు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి, దేవగిరి నవీన్ మాట్లాడుతూ..విస్తారంగా కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత డబ్బులతో మట్టి పోయించడం వలన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉందని వివరించారు. గ్రామస్తుల స మస్యల నిమిత్తం ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, తాండ్ర రవీం దర్ రెడ్డి, కారుకొండ చిన్నయ్య, రాఘవేందర్ రెడ్డి శ్రీశైలం శ్రీను శేఖర్త దితరులు పాల్గొన్నారు.