ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రోడ్డు మరమ్మత్తులు
Updated on: 2024-09-16 10:49:00

ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కమ్మదనం నుండి ఇప్పలపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారడంతో మరమ్మతులు చేపట్టారు. కమ్మదనం మాజీ ఉపసర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు దేవగిరి నవీన్ లు కలిసి తమ సొంత ఖర్చులతో రోడ్డు పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి, దేవగిరి నవీన్ మాట్లాడుతూ..విస్తారంగా కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ సొంత డబ్బులతో మట్టి పోయించడం వలన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉందని వివరించారు. గ్రామస్తుల స మస్యల నిమిత్తం ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు, తాండ్ర రవీం దర్ రెడ్డి, కారుకొండ చిన్నయ్య, రాఘవేందర్ రెడ్డి శ్రీశైలం శ్రీను శేఖర్త దితరులు పాల్గొన్నారు.