ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
అజాతశత్రువు సీతారాం ఏచూరి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-09-12 21:19:00
సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. రాజకీయాల్లో సీతారాం ఏచూరి అజాతశత్రువుగా నిలిచారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు. అత్యంత మేధోసంపత్తి కలిగిన నాయకుడని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. సిపిఎం పార్టీ ప్రజా యోధుడిని కోల్పోయిందన్నారు. ఏచూరి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.