ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అజాతశత్రువు సీతారాం ఏచూరి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ఏలూరి
Updated on: 2024-09-12 21:19:00

సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. రాజకీయాల్లో సీతారాం ఏచూరి అజాతశత్రువుగా నిలిచారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని అన్నారు. అత్యంత మేధోసంపత్తి కలిగిన నాయకుడని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. సిపిఎం పార్టీ ప్రజా యోధుడిని కోల్పోయిందన్నారు. ఏచూరి మరణం పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.