ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో
Updated on: 2024-09-09 16:32:00
ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అక్రమ కట్టడాన్ని వెంటనే ఆపాలని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూమి కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలను కడుతున్నారని వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమి అక్రమ కట్టడాన్ని ఆపాలి దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కళాశాల భూమిని అప్పాజెప్పాలని అలాగే ఈ అక్రమ కట్టడానికి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సాయికుమార్,అంబదాస్, రాజకుమార్,జయంద్ర, దినేష్, శశాంక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు