ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో
Updated on: 2024-09-09 16:32:00

ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అక్రమ కట్టడాన్ని వెంటనే ఆపాలని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూమి కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలను కడుతున్నారని వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమి అక్రమ కట్టడాన్ని ఆపాలి దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కళాశాల భూమిని అప్పాజెప్పాలని అలాగే ఈ అక్రమ కట్టడానికి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సాయికుమార్,అంబదాస్, రాజకుమార్,జయంద్ర, దినేష్, శశాంక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు