ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల రాస్తారోకో
Updated on: 2024-09-09 16:32:00

ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో అక్రమ కట్టడాన్ని వెంటనే ఆపాలని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుపైన ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి భూమి కబ్జా చేస్తూ అక్రమ కట్టడాలను కడుతున్నారని వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూమి అక్రమ కట్టడాన్ని ఆపాలి దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కళాశాల భూమిని అప్పాజెప్పాలని అలాగే ఈ అక్రమ కట్టడానికి కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో సాయికుమార్,అంబదాస్, రాజకుమార్,జయంద్ర, దినేష్, శశాంక్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు