ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల
Updated on: 2024-09-07 10:06:00
నిర్మల్ జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణం లో వినాయక చవితి జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల కోరారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.మతసామరస్యాన్ని చాటు కుంటూ సోదరభావంతో పండుగలన్నింటిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో చేసిన ప్రతిమలను ఏర్పాటు చేసుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆ భగవంతుని ఆశీస్సులను పొందాలని కోరారు.*గణేష్ నవరాత్రుల* సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.