ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సభ్యత్వ నమోదులో వాలంటీర్లు పాత్ర కీలకం
Updated on: 2024-08-27 22:28:00
జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వ నమోదులో వాలంటీర్లు పాత్ర కీలకమని వారి కృషి మరువలేనిదని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో మంగళవారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో 25వేల కు పైగా క్రియశీలక సభ్యత్వాల నమోదు కావడం తో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగిందన్నారు. జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లను శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం ఆత్రేయపురం జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.