ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
సభ్యత్వ నమోదులో వాలంటీర్లు పాత్ర కీలకం
Updated on: 2024-08-27 22:28:00
జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వ నమోదులో వాలంటీర్లు పాత్ర కీలకమని వారి కృషి మరువలేనిదని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో మంగళవారం జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో 25వేల కు పైగా క్రియశీలక సభ్యత్వాల నమోదు కావడం తో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగిందన్నారు. జనసేన పార్టీ క్రియోశీలక సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లను శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులు కార్యకర్తలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం ఆత్రేయపురం జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.