ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన బ్యాంకు మేనేజర్ పై దాడి
Updated on: 2023-06-14 18:54:00
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన వనపర్తి జిల్లా ,కొత్తకోట డిసిసి బ్యాంకు మేనేజర్ ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ విజయకుమార్ రెడ్డి పై పెద్దమందడి మండలం మదిగట్ట గ్రామానికి చెందిన రైతులు మన్యం ,నాగన్నలు కలిసి అధికారులపై దాడి చేసి దుర్భసలాడారు, తొమ్మిది సార్లు నోటీసు పంపిన రుణాలు చెల్లించకపోవడంతో బుధవారం ఆ గ్రామానికి అధికారులు వెళ్లారు ,ఈ విషయంపై స్థానిక ఎంపీపీ ఎంపీటీసీ గ్రామస్తులు కలిసి రైతులతో కొంత రుణం చెల్లించి బెషరత్తు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్గుమనిగింది