ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన బ్యాంకు మేనేజర్ పై దాడి
Updated on: 2023-06-14 18:54:00

దీర్ఘకాలిక రుణాల రికవరికి వెళ్లిన వనపర్తి జిల్లా ,కొత్తకోట డిసిసి బ్యాంకు మేనేజర్ ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ విజయకుమార్ రెడ్డి పై పెద్దమందడి మండలం మదిగట్ట గ్రామానికి చెందిన రైతులు మన్యం ,నాగన్నలు కలిసి అధికారులపై దాడి చేసి దుర్భసలాడారు, తొమ్మిది సార్లు నోటీసు పంపిన రుణాలు చెల్లించకపోవడంతో బుధవారం ఆ గ్రామానికి అధికారులు వెళ్లారు ,ఈ విషయంపై స్థానిక ఎంపీపీ ఎంపీటీసీ గ్రామస్తులు కలిసి రైతులతో కొంత రుణం చెల్లించి బెషరత్తు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్గుమనిగింది