ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
చెత్త సంపదతోనే పంచాయతీలు అభివృద్ధి ఏపీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథ
Updated on: 2024-08-08 19:42:00
చెత్త సంపదతోనే గ్రామాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం గ్రామంలో తడి చెత్త పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి అమ్మకాలు చేపడితే వచ్చే ఆదాయంతో గ్రామం అభివృద్ధి చెందుతుందని ఏ పీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం తెలిపారు.గురువారం మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు గ్రామ సెక్రటరీలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధికి సర్పంచులు గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు డి పి ఆర్ సి మేనేజర్ అమర్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధులను జాగ్రత్తగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో సిహెచ్ శ్రీహరి ఈవో పి ఆర్ డి కే రఘుబాబు గ్రామ కార్యదర్శులు శ్రీకాంత్ ఆశా లక్ష్మి సుశాత్ రూట్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు