ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
చెత్త సంపదతోనే పంచాయతీలు అభివృద్ధి ఏపీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథ
Updated on: 2024-08-08 19:42:00
చెత్త సంపదతోనే గ్రామాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం గ్రామంలో తడి చెత్త పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి అమ్మకాలు చేపడితే వచ్చే ఆదాయంతో గ్రామం అభివృద్ధి చెందుతుందని ఏ పీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం తెలిపారు.గురువారం మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు గ్రామ సెక్రటరీలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధికి సర్పంచులు గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు డి పి ఆర్ సి మేనేజర్ అమర్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధులను జాగ్రత్తగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో సిహెచ్ శ్రీహరి ఈవో పి ఆర్ డి కే రఘుబాబు గ్రామ కార్యదర్శులు శ్రీకాంత్ ఆశా లక్ష్మి సుశాత్ రూట్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు