ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
చెత్త సంపదతోనే పంచాయతీలు అభివృద్ధి ఏపీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథ
Updated on: 2024-08-08 19:42:00

చెత్త సంపదతోనే గ్రామాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం గ్రామంలో తడి చెత్త పొడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారుచేసి అమ్మకాలు చేపడితే వచ్చే ఆదాయంతో గ్రామం అభివృద్ధి చెందుతుందని ఏ పీ ఎస్ ఐ ఆర్ డి డిప్యూటీ డైరెక్టర్ రామనాథం తెలిపారు.గురువారం మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు గ్రామ సెక్రటరీలకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం లో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రామనాథం మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు అభివృద్ధికి సర్పంచులు గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు డి పి ఆర్ సి మేనేజర్ అమర్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో నిధులను జాగ్రత్తగా వినియోగించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీడీవో సిహెచ్ శ్రీహరి ఈవో పి ఆర్ డి కే రఘుబాబు గ్రామ కార్యదర్శులు శ్రీకాంత్ ఆశా లక్ష్మి సుశాత్ రూట్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు