ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
గుండ్ల కమ్మ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
Updated on: 2024-08-08 19:32:00
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వె ల్లంపల్లి గ్రామ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తక్కువ అని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల్ కృష్ణ హెచ్చరించారు గురువారం మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాతే ఉచిత ఇసుక పాలసీ అమలవుతుందన్నారు అధికారులు అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలించడం చట్ట రిత్యా నేరమన్నారు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సృజన కుమార్ మద్దిపాడు ఎస్ఐ వెలగా మహేష్ వీఆర్వో అరుణ