ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
గుండ్ల కమ్మ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
Updated on: 2024-08-08 19:32:00

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వె ల్లంపల్లి గ్రామ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తక్కువ అని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల్ కృష్ణ హెచ్చరించారు గురువారం మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాతే ఉచిత ఇసుక పాలసీ అమలవుతుందన్నారు అధికారులు అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలించడం చట్ట రిత్యా నేరమన్నారు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సృజన కుమార్ మద్దిపాడు ఎస్ఐ వెలగా మహేష్ వీఆర్వో అరుణ