ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
గుండ్ల కమ్మ పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
Updated on: 2024-08-08 19:32:00

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గుండ్లకమ్మ పరివాహక ప్రాంతం వె ల్లంపల్లి గ్రామ పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తక్కువ అని జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాల్ కృష్ణ హెచ్చరించారు గురువారం మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వం జీవో విడుదల చేసిన తరువాతే ఉచిత ఇసుక పాలసీ అమలవుతుందన్నారు అధికారులు అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలించడం చట్ట రిత్యా నేరమన్నారు ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సృజన కుమార్ మద్దిపాడు ఎస్ఐ వెలగా మహేష్ వీఆర్వో అరుణ