ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
నిర్మల్ జిల్లా కేంద్రం లో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన శాంతినగర్ కాలనీవాసులు
Updated on: 2024-08-05 13:33:00

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు కాలనీలో కుక్కల, కోతుల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ సమస్యలపై ఎన్నో మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే తమ కాలిని సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ముందు ముందు భారీ ఎత్తున కాలనీవాసులతో కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు