ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
నిర్మల్ జిల్లా కేంద్రం లో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన శాంతినగర్ కాలనీవాసులు
Updated on: 2024-08-05 13:33:00

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించాలని కాలనీ ప్రజలు నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు కాలనీలో కుక్కల, కోతుల బెడద తీవ్రంగా ఉందని తెలిపారు. ఈ సమస్యలపై ఎన్నో మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని తెలిపారు. వెంటనే తమ కాలిని సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ముందు ముందు భారీ ఎత్తున కాలనీవాసులతో కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు