ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
దూకుడు పెంచిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
Updated on: 2024-07-20 22:05:00
సంతనూతలపాడు నియోజకవర్గం అభివృద్ధి చేస్తా # దూకుడు పెంచిన బి ఎన్ విజయ్ కుమార్ # మద్దిపాడు జూలై 20 సంతనూతలపాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు కూటమి నాయకుల సహకారంతో సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషిచేసి పేద ప్రజలకు అండగా నిలుస్తానని సంతనూతలపాడు నియోజకవర్గ 300 కోట్లు రూపాయలతో ఎనలేని అభివృద్ధి చూపిస్తామని సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయకుమార్ పేర్కొన్నారు దళిత వాడల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తానన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం సుసంపన్నంగా అభివృద్ధి చేస్తానని తెలిపా రు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చెందాలంటే ఎనలేని కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ మంచి గుర్తింపు తెచ్చే విధంగా చూస్తానన్న రు. కూటమి భాగస్వామ్యంతో రెండు ఇంజన్లు సహకారంతో ఎనలేని సేవ చేస్తానన్నారు అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందివరకు ఎనలేని సేవ చేయాలన్నారు.