ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
విద్యార్థులకు పోషకమైన భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: వనమాడి మోహన్ వర్మ
Updated on: 2024-07-19 16:57:00

మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను పరిశీలించిన వనమాడి మోహన్ వర్మ మల్లిపూడి వీరు కాకినాడ నగర పరిధిలో మున్సిపల్ స్కూల్స్ నందు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన సదుపాయాలను కాకినాడ జిల్లా ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షులు వనమాడి మోహన వర్మ గారు నగర అధ్యక్షులు మల్లిపూడి వీరుతో కలిసి ఎన్టీఆర్ నగర్ నందు సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్ మరియు అన్నంఘటి సెంటర్ నందు బాలయోగి మున్సిపల్ హైస్కూల్ నందు పరిశీలించి భోజన సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వనమాడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు మాట్లాడుతూ పాఠశాల హాజరును మెరుగుపరచడం, తరగతి గది ఆకలిని తగ్గించడం, విద్యార్థుల ఆరోగ్యం మరియు పౌష్షకాహారాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ స్కూల్స్ నందు విద్యార్థులకు పోషకమైన భోజనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌషక ఆహార మెనూ పై విద్యార్థులను అడిగి తెలుసుకోగా విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశారు.