ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
రుణమాఫీ నిధులు విడుదల ఈరోజే - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Updated on: 2024-07-18 07:37:00

ప్రతి మండలంలో భారీ ఎత్తున రుణమాఫీ సంబరాలు, హాజరుకానున్న ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన రుణమాఫీ హామీను నిలబెట్టుకునే క్రమంలో మూడు విడతల్లో రెండు లక్షల లోపు ఉన్న మాఫీ చేస్తాం అని ప్రకటించిన ప్రభుత్వం ,ఆ ప్రక్రియలో భాగంగా నేటి సాయంత్రం నాలుగు గంటల లోపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు, ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పదేళ్లు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం కేవలం 28 వేల కోట్ల రూపాయల మాత్రమే మాఫీ కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే క్రమంలో ఈ ఒక్క సంవత్సరం నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.