ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అంగరంగ వైభవంగా సత్తెమ్మ తల్లి తీర్థం
Updated on: 2024-05-31 18:20:00
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని అవిడి శివారు ప్రాంతంలోని పంట పొలాల మధ్య కొలువై ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి తీర్థం శుక్రవారం వైభవంగా జరిగింది. గురువారం రాత్రి అమ్మవారి జాతర జరిగింది. ఈ తీర్థ మహోత్సవానికి పరిసర గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, భజన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అలాగే సుమారు 3000 మందికి అన్నదానం చేశారు.