ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Updated on: 2024-05-26 19:28:00
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల బూర్గుల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 పదవ తరగతి కలిసి చదువుకున్న విద్యార్థులు 17 సంవత్సరాల తరువాత ఆదివారం NH 44హోటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించుకున్నారు.. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. విద్యార్థినీ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు..నాడు పాఠశాల్లో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా గడిపారు ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యాసించి అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఒకవేళ చేయకపోతే నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా అధ్యాపకులు శశదర్,సంతోష్ రాజకుమారి లు మాట్లాడుతూ తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయ బృందానికి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.సాయంత్రం వరకు సందడిగా గడిపారు. ఇటీ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.