ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Updated on: 2024-05-26 19:28:00

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల బూర్గుల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007 పదవ తరగతి కలిసి చదువుకున్న విద్యార్థులు 17 సంవత్సరాల తరువాత ఆదివారం NH 44హోటలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించుకున్నారు.. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. విద్యార్థినీ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు..నాడు పాఠశాల్లో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా గడిపారు ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యాసించి అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఒకవేళ చేయకపోతే నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా అధ్యాపకులు శశదర్,సంతోష్ రాజకుమారి లు మాట్లాడుతూ తమను పిలిపించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయ బృందానికి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.సాయంత్రం వరకు సందడిగా గడిపారు. ఇటీ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.