ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ప్రొద్దుటూరు మండలం కాన పల్లె గ్రామంలో అర్ధరాత్రి వేళ దొంగల హల్చల్...
Updated on: 2024-05-26 14:36:00
తాళాలు వేసిన గృహాలే టార్గెట్... ఓ ఇంటిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంతంలోని కుక్కలు అరవడంతో మేల్కొన్న చుట్టుపక్కల ప్రజలు... గ్రామస్తులు వెంట పడడంతో ద్విచక్ర వాహనంలో వచ్చిన ముగ్గురు దొంగలు పరారు... ఇప్పటికే గ్రామంలో దాదాపు 7 వ్యవసాయ మోటర్లు దొంగలించికెళ్లారని రైతుల ఆవేదన... గ్రామాల్లో ఇంటి బయట నిద్రించాలంటే భయాందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలు...