ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్న టపాసులు సీజ్
Updated on: 2024-05-25 17:30:00
ఈ రోజు అనగా 25-05-2024 వ తేదీ ఉదయం ముదిగుబ్బ UPS సీఐ శ్రీ P.యతీంద్ర గారికి టపాసుల అక్రమ నిల్వల గురించి రాబడిన సమాచారం మేరకు సిఐ గారు ముదిగుబ్బ టౌన్ కు చెందిన సోమల నాగార్జున, వయసు 43 స.లు, S/o S.వజ్రగిరి నాయుడు అను వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి ఉండి పోలీసులు తనిఖీలు చేస్తారని అప్రమత్తం అయ్యి తాను నిల్వ ఉంచిన టపాసులను మరో చోటకి తీసుకుని పోతుండగా ముదిగుబ్బ HP పెట్రోల్ బంక్ వద్ద అతని వద్ద నుండి మొత్తం సుమారు రూ. 1,46,210/- లు విలువ చేసే టపాసులు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరైనా నియమాలను ఉల్లంఘించి టపాసులు అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారం చేసిన యెడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.