ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్న టపాసులు సీజ్
Updated on: 2024-05-25 17:30:00

ఈ రోజు అనగా 25-05-2024 వ తేదీ ఉదయం ముదిగుబ్బ UPS సీఐ శ్రీ P.యతీంద్ర గారికి టపాసుల అక్రమ నిల్వల గురించి రాబడిన సమాచారం మేరకు సిఐ గారు ముదిగుబ్బ టౌన్ కు చెందిన సోమల నాగార్జున, వయసు 43 స.లు, S/o S.వజ్రగిరి నాయుడు అను వ్యక్తి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి ఉండి పోలీసులు తనిఖీలు చేస్తారని అప్రమత్తం అయ్యి తాను నిల్వ ఉంచిన టపాసులను మరో చోటకి తీసుకుని పోతుండగా ముదిగుబ్బ HP పెట్రోల్ బంక్ వద్ద అతని వద్ద నుండి మొత్తం సుమారు రూ. 1,46,210/- లు విలువ చేసే టపాసులు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎవరైనా నియమాలను ఉల్లంఘించి టపాసులు అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారం చేసిన యెడల వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి.