ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
మహబూబ్నగర్ పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు...
Updated on: 2024-05-22 21:32:00

కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై మరియు పలు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లపై లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది ముఖ్యంగా హషిం కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లో ప్యాకేజీలపై ముద్రవించవలసిన మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ నెట్ క్వాంటిటీ ఎంఆర్పి మరియు తయారు తేదీ కన్స్యూమర్ కేర్ నెంబర్ కన్జ్యూమర్ కేర్ అడ్రస్ వంటి వివరాలు ముద్రించని ప్యాకేజీలు ఉండటం గమనించి వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ అన్ని ప్యాకేజీలపై తప్పనిసరిగా పైన పేర్కొన్న వివరాలు ముద్రించి ఉండాలని లేని పక్షంలో అటువంటి వారిపై లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు