ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మహబూబ్నగర్ పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ దాడులు...
Updated on: 2024-05-22 21:32:00
కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లాలోని పలు పెట్రోల్ బంకులపై మరియు పలు కిరాణా షాపులు సూపర్ మార్కెట్లపై లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టింది ముఖ్యంగా హషిం కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లో ప్యాకేజీలపై ముద్రవించవలసిన మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ నెట్ క్వాంటిటీ ఎంఆర్పి మరియు తయారు తేదీ కన్స్యూమర్ కేర్ నెంబర్ కన్జ్యూమర్ కేర్ అడ్రస్ వంటి వివరాలు ముద్రించని ప్యాకేజీలు ఉండటం గమనించి వాటిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ అన్ని ప్యాకేజీలపై తప్పనిసరిగా పైన పేర్కొన్న వివరాలు ముద్రించి ఉండాలని లేని పక్షంలో అటువంటి వారిపై లీగల్ మెట్రాలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు