ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా మతంశెట్టి శ్రీనివాస్
Updated on: 2024-05-21 15:50:00

పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబ ఆర్థిక భరోసా ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మతం శెట్టి శ్రీనివాసరావు ఒంగోలు మే 21 పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మాతo శెట్టి శ్రీనివాస్ అన్నారు పి ఎం బి మెట్ లైఫ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మతంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ తోనే వారి కుటుంబానికి ఆర్థికసహకారం ఉంటుందన్నారు. పి ఎం బి ద్వారా ఎన్నో అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయన్నారు.ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.ప్రతి మేనేజరు ఇన్సూరెన్స్ పథకం అవగాహన కలిగించాలన్నారు.అద్భుతమైన పథకాలతో ప్రతి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందన్నారు.వైజాగ్ క్లస్టర్ హెడ్ జ్యోతి మేడం మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇన్సూరెన్స్ ఎంతో విలువైందన్నారు.ప్రతి ఖాతాదారుడు ఇన్సూరెన్స్ తో కుటుంబం బంగారు బాటలు వేసుకోవచ్చు అన్నారు.బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ మూడింతలు లాభదాయకమన్నారు.ఇన్సూరెన్స్ ద్వారాకుటుంబంఉన్నత స్థితిఎదగొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రవి కొత్తిమీర రాంబాబు సునీల్ తదితరులుపాల్గొన్నారు.