ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా మతంశెట్టి శ్రీనివాస్
Updated on: 2024-05-21 15:50:00

పిఎన్బి మెట్ లైఫ్ కుటుంబ ఆర్థిక భరోసా ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మతం శెట్టి శ్రీనివాసరావు ఒంగోలు మే 21 పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుందని ఆంధ్ర తెలంగాణ రీజనల్ హెడ్ మాతo శెట్టి శ్రీనివాస్ అన్నారు పి ఎం బి మెట్ లైఫ్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మతంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇన్సూరెన్స్ తోనే వారి కుటుంబానికి ఆర్థికసహకారం ఉంటుందన్నారు. పి ఎం బి ద్వారా ఎన్నో అద్భుతమైన ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయన్నారు.ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకుంటే వారి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు.ప్రతి మేనేజరు ఇన్సూరెన్స్ పథకం అవగాహన కలిగించాలన్నారు.అద్భుతమైన పథకాలతో ప్రతి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందన్నారు.వైజాగ్ క్లస్టర్ హెడ్ జ్యోతి మేడం మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇన్సూరెన్స్ ఎంతో విలువైందన్నారు.ప్రతి ఖాతాదారుడు ఇన్సూరెన్స్ తో కుటుంబం బంగారు బాటలు వేసుకోవచ్చు అన్నారు.బ్రాంచ్ మేనేజర్ పూర్ణ శేఖర్ మాట్లాడుతూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్సూరెన్స్ మూడింతలు లాభదాయకమన్నారు.ఇన్సూరెన్స్ ద్వారాకుటుంబంఉన్నత స్థితిఎదగొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రవి కొత్తిమీర రాంబాబు సునీల్ తదితరులుపాల్గొన్నారు.