ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పొదిలి లో పొలీసుల కార్బన్ సర్చ్...
Updated on: 2024-05-20 12:14:00
తెల్లవారుజామున నుంచి సాగతున్న సొదాలు... సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ రావు ఆధ్వర్యంలో... ముగ్గురు ఎస్సై లు విడివిడిగా సొదాలు... సరైన పత్రాలు లేని 26 బైక్ లు స్వాధినం.. ప్రకాశంజిల్లా పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ రావు ఆద్వర్యంలో తెల్లవారుజామునుంచి టైలర్స్ కాలనిలో ఆకస్మిక సొదాలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పొలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ క్రమంలో పొదిలి టైలర్స్ కాలనిలో కార్బన్ సర్చ్ నిర్వహించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా?? మారణాయుధాలు ఎమైనా వున్నయా ఆ నేపథ్యంలో సొదాలు కొనసాగుతున్నాయి. ఈ సొదాలలో ప్రస్తుతానికి సరైన పత్రాలు లేని 26 బైకులను స్వాధినం చేసుకున్నట్లు మల్లిఖార్జున్ రావు తెలిపారు. ఈ సొదాలు ఇంకా కొనసాగుతాయని శాంతి,భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ఈ సొదాలలో పొదిలి,కొనకనమిట్ల,తర్లుపాడు ఎస్సైలు పాల్గొన్నారు.