ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గెలుపు తథ్యం- బుడుగు విజయ్ కుమార్
Updated on: 2024-05-18 07:52:00

మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశి చందర్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడతాయని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, పేర్కొన్నారు.