ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గెలుపు తథ్యం- బుడుగు విజయ్ కుమార్
Updated on: 2024-05-18 07:52:00

మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంశి చందర్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల సందర్భంగా తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడతాయని ఎస్ బి పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైకోర్టు అడ్వకేట్ బుడుగు విజయ్ కుమార్, పేర్కొన్నారు.