ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
ఈతకి వెళ్ళిన కుమార్తెలు తల్లి చూస్తుండగానే నీటిలో మునిగి మృతి
Updated on: 2024-05-17 10:18:00

గుండె పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంగళవారం SBR పురం గ్రామం నందు డాక్టర్ పి బాబు ( ఆర్ఎంపి ) అతని భార్య పి విజయ సుమారు 4 గంటల ప్రాంతంలో తన ఇంటి దగ్గర నుండి విజయ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి 1. P.ఉషిక age.17 ఇంటర్ కంప్లీట్ అయినది 2. P.చరిత age.14 yrs., 9.th క్లాస్ చదువుతున్నారు 3.P. రిషిక age 10 yes., 5.th క్లాస్ చదువుతున్నారు ఊరును ఆనుకొని ఉన్న చెరువులో ఈతకి తీసుకెళ్లి ఈత కొడుతూ లోతు ప్రాంతానికి చేరుకొని ఒకరి తర్వాత ఒకరు తల్లి చూస్తూ ఉండగానే నీటిలో మునిగిపోయారు. వెంటనే గ్రామస్తులు విషయం తెలపగా పిల్లల్ని నీటి నుండి బయటకు తీసి అత్యవసర చికిత్స కొరకు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా డాక్టర్లు చనిపోయారని నిర్ధారించారు.