ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఈతకి వెళ్ళిన కుమార్తెలు తల్లి చూస్తుండగానే నీటిలో మునిగి మృతి
Updated on: 2024-05-17 10:18:00
గుండె పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంగళవారం SBR పురం గ్రామం నందు డాక్టర్ పి బాబు ( ఆర్ఎంపి ) అతని భార్య పి విజయ సుమారు 4 గంటల ప్రాంతంలో తన ఇంటి దగ్గర నుండి విజయ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి 1. P.ఉషిక age.17 ఇంటర్ కంప్లీట్ అయినది 2. P.చరిత age.14 yrs., 9.th క్లాస్ చదువుతున్నారు 3.P. రిషిక age 10 yes., 5.th క్లాస్ చదువుతున్నారు ఊరును ఆనుకొని ఉన్న చెరువులో ఈతకి తీసుకెళ్లి ఈత కొడుతూ లోతు ప్రాంతానికి చేరుకొని ఒకరి తర్వాత ఒకరు తల్లి చూస్తూ ఉండగానే నీటిలో మునిగిపోయారు. వెంటనే గ్రామస్తులు విషయం తెలపగా పిల్లల్ని నీటి నుండి బయటకు తీసి అత్యవసర చికిత్స కొరకు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా డాక్టర్లు చనిపోయారని నిర్ధారించారు.