ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఈతకి వెళ్ళిన కుమార్తెలు తల్లి చూస్తుండగానే నీటిలో మునిగి మృతి
Updated on: 2024-05-17 10:18:00

గుండె పగిలేలా రోదిస్తున్న తల్లిదండ్రులు గ్రామంలో నెలకొన్న విషాదఛాయలు తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మంగళవారం SBR పురం గ్రామం నందు డాక్టర్ పి బాబు ( ఆర్ఎంపి ) అతని భార్య పి విజయ సుమారు 4 గంటల ప్రాంతంలో తన ఇంటి దగ్గర నుండి విజయ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి 1. P.ఉషిక age.17 ఇంటర్ కంప్లీట్ అయినది 2. P.చరిత age.14 yrs., 9.th క్లాస్ చదువుతున్నారు 3.P. రిషిక age 10 yes., 5.th క్లాస్ చదువుతున్నారు ఊరును ఆనుకొని ఉన్న చెరువులో ఈతకి తీసుకెళ్లి ఈత కొడుతూ లోతు ప్రాంతానికి చేరుకొని ఒకరి తర్వాత ఒకరు తల్లి చూస్తూ ఉండగానే నీటిలో మునిగిపోయారు. వెంటనే గ్రామస్తులు విషయం తెలపగా పిల్లల్ని నీటి నుండి బయటకు తీసి అత్యవసర చికిత్స కొరకు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా డాక్టర్లు చనిపోయారని నిర్ధారించారు.