ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ధర్మవరం టౌన్ లో ప్రచారం నిర్వహించిన సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-05 09:48:00

ధర్మవరం టౌన్ లోని రామ్ నగర్, తారకరామ్ నగర్, గుట్ట కింద పల్లి, సిద్దయ్య నగర్, పార్థసారథి నగర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని తాను ఎమ్మెల్యే అయ్యాక వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సత్యకుమార్ యాదవ్. అదేవిధంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అందించబోయే ఉమ్మడి ప్రభుత్వ పథకాలను గురించి కూడా వివరించారు. అలాగే మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆయన్ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు