ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ధర్మవరం టౌన్ లో ప్రచారం నిర్వహించిన సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-05 09:48:00

ధర్మవరం టౌన్ లోని రామ్ నగర్, తారకరామ్ నగర్, గుట్ట కింద పల్లి, సిద్దయ్య నగర్, పార్థసారథి నగర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని తాను ఎమ్మెల్యే అయ్యాక వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సత్యకుమార్ యాదవ్. అదేవిధంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అందించబోయే ఉమ్మడి ప్రభుత్వ పథకాలను గురించి కూడా వివరించారు. అలాగే మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆయన్ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు