ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ధర్మవరం టౌన్ లో ప్రచారం నిర్వహించిన సత్య కుమార్ యాదవ్
Updated on: 2024-05-05 09:48:00
ధర్మవరం టౌన్ లోని రామ్ నగర్, తారకరామ్ నగర్, గుట్ట కింద పల్లి, సిద్దయ్య నగర్, పార్థసారథి నగర్ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకొని తాను ఎమ్మెల్యే అయ్యాక వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సత్యకుమార్ యాదవ్. అదేవిధంగా ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ప్రజలకు అందించబోయే ఉమ్మడి ప్రభుత్వ పథకాలను గురించి కూడా వివరించారు. అలాగే మే 13న జరగబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆయన్ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు