ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
రాష్ట్రాభివృద్ధికి బిజెపి భరోసా * ధర్మవరంలో బిజెపిలోకి చేనేతల చేరికలు
Updated on: 2024-05-05 09:46:00

ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బిజెపి భరోసా కల్పిస్తోందని బిజెపి నేషనల్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో శనివారం చేనేత నాయకులు ఎర్రజోడు లోకేష్ , ఎర్రజోడు చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో పలువులు చేనేతలు బిజెపిలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో చితికిపోయిన రాష్ట్రాన్ని బిజెపి టిడిపి ,జనసేన పార్టీలతో కలిసి అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ నమ్మకంతోనే ఎంతోమంది బిజెపి మీద విశ్వాసంతో పార్టీలోకి చేరుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని చెప్పారు.