ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రాష్ట్రాభివృద్ధికి బిజెపి భరోసా * ధర్మవరంలో బిజెపిలోకి చేనేతల చేరికలు
Updated on: 2024-05-05 09:46:00
ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు బిజెపి భరోసా కల్పిస్తోందని బిజెపి నేషనల్ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ పేర్కొన్నారు. పట్టణంలోని బిజెపి కార్యాలయంలో శనివారం చేనేత నాయకులు ఎర్రజోడు లోకేష్ , ఎర్రజోడు చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో పలువులు చేనేతలు బిజెపిలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో చితికిపోయిన రాష్ట్రాన్ని బిజెపి టిడిపి ,జనసేన పార్టీలతో కలిసి అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ నమ్మకంతోనే ఎంతోమంది బిజెపి మీద విశ్వాసంతో పార్టీలోకి చేరుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని చెప్పారు.