ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పార్వతీపురంలో జనసేన పల్లెబాట కార్యక్రమం
Updated on: 2024-04-30 11:54:00

పార్వతీపురం - ఎన్డిఏ కూటమి గెలుపు కోసం పార్వతీపురం జనసేన మండల టీమ్ మండల అధ్యక్షులు అగూరు మణి ఆధ్వర్యంలో జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండలం కృష్ణపల్లి పంచాయతీలలో బండిదొర వలస, రాధమ్మపేట గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు..ఈ ప్రచారంలో భాగంగా మండల టీమ్ ఆ గ్రామ ప్రజలతో మమేకమై ఉమ్మడి అభ్యర్థులైనా శాసనసభ అభ్యర్థి బొనేల విజయచంద్ర సైకిల్ గుర్తు పైన , పార్లమెంటు అభ్యర్థి క్రొత్తపల్లి గీతను కమలం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి అవినీతి పరులైనా వైయస్సార్సిపి నాయుకులు గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే NDA కూటమి గెలిపించవల్సినదిగా కోరారు . ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు ఖాతా విషేశ్వరరావు,గుంట్రెడ్డి గౌరీశంకర్, అక్కెన భాస్కర్,ప్రాత పవన్,తామరకండి తేజ ,మహేష్, పవన్, రమేష్,పవన్, పండు, కామేష్, రవి, వెంకటరమణ, నాని, టిడిపి నాయుకులు అరికి రాము, పండు జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు, జనసైనికులు,వీర మహిళలు, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు...