ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పార్వతీపురంలో జనసేన పల్లెబాట కార్యక్రమం
Updated on: 2024-04-30 11:54:00
పార్వతీపురం - ఎన్డిఏ కూటమి గెలుపు కోసం పార్వతీపురం జనసేన మండల టీమ్ మండల అధ్యక్షులు అగూరు మణి ఆధ్వర్యంలో జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండలం కృష్ణపల్లి పంచాయతీలలో బండిదొర వలస, రాధమ్మపేట గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు..ఈ ప్రచారంలో భాగంగా మండల టీమ్ ఆ గ్రామ ప్రజలతో మమేకమై ఉమ్మడి అభ్యర్థులైనా శాసనసభ అభ్యర్థి బొనేల విజయచంద్ర సైకిల్ గుర్తు పైన , పార్లమెంటు అభ్యర్థి క్రొత్తపల్లి గీతను కమలం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి అవినీతి పరులైనా వైయస్సార్సిపి నాయుకులు గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే NDA కూటమి గెలిపించవల్సినదిగా కోరారు . ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు ఖాతా విషేశ్వరరావు,గుంట్రెడ్డి గౌరీశంకర్, అక్కెన భాస్కర్,ప్రాత పవన్,తామరకండి తేజ ,మహేష్, పవన్, రమేష్,పవన్, పండు, కామేష్, రవి, వెంకటరమణ, నాని, టిడిపి నాయుకులు అరికి రాము, పండు జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు, జనసైనికులు,వీర మహిళలు, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు...