ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పార్వతీపురంలో జనసేన పల్లెబాట కార్యక్రమం
Updated on: 2024-04-30 11:54:00

పార్వతీపురం - ఎన్డిఏ కూటమి గెలుపు కోసం పార్వతీపురం జనసేన మండల టీమ్ మండల అధ్యక్షులు అగూరు మణి ఆధ్వర్యంలో జనసేన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం మండలం కృష్ణపల్లి పంచాయతీలలో బండిదొర వలస, రాధమ్మపేట గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు..ఈ ప్రచారంలో భాగంగా మండల టీమ్ ఆ గ్రామ ప్రజలతో మమేకమై ఉమ్మడి అభ్యర్థులైనా శాసనసభ అభ్యర్థి బొనేల విజయచంద్ర సైకిల్ గుర్తు పైన , పార్లమెంటు అభ్యర్థి క్రొత్తపల్లి గీతను కమలం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించి అవినీతి పరులైనా వైయస్సార్సిపి నాయుకులు గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపే NDA కూటమి గెలిపించవల్సినదిగా కోరారు . ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, జిల్లా సీనియర్ నాయకులు ఖాతా విషేశ్వరరావు,గుంట్రెడ్డి గౌరీశంకర్, అక్కెన భాస్కర్,ప్రాత పవన్,తామరకండి తేజ ,మహేష్, పవన్, రమేష్,పవన్, పండు, కామేష్, రవి, వెంకటరమణ, నాని, టిడిపి నాయుకులు అరికి రాము, పండు జనసేన, టిడిపి, బిజెపి కార్యకర్తలు, జనసైనికులు,వీర మహిళలు, ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు...