ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
Updated on: 2024-04-29 10:40:00

కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని మదనపల్లె తాలూకా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్, ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. మదనపల్లె మండలం, బెంగుళూరు రోడ్డు, చీకలబైలు పంచాయతీ, బార్లపల్లికి చెందిన రామస్వామి కొడుకు గారడి బాలాజీ (32), కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా 12 వేల విలువైన మద్యం ప్యాకెట్లు తీసుకువచ్చి, గ్రామస్తులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే ఎస్ఐ వెంకటేష్, సిబ్బందితో వెళ్లి, బాలాజీ ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా వున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని సీఐ తెలిపారు.