ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
Updated on: 2024-04-29 10:40:00
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని మదనపల్లె తాలూకా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్, ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. మదనపల్లె మండలం, బెంగుళూరు రోడ్డు, చీకలబైలు పంచాయతీ, బార్లపల్లికి చెందిన రామస్వామి కొడుకు గారడి బాలాజీ (32), కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా 12 వేల విలువైన మద్యం ప్యాకెట్లు తీసుకువచ్చి, గ్రామస్తులకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే ఎస్ఐ వెంకటేష్, సిబ్బందితో వెళ్లి, బాలాజీ ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా వున్న కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేసి, కేసు నమోదు అనంతరం అరెస్టు చేశామని సీఐ తెలిపారు.