ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అత్యంత ఘోర ప్రమాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి
Updated on: 2024-04-25 13:28:00

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి వర్ధన్నపేట పట్టణ శివారులోని ఆకేరు వాగు వంతెన వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వర్థన్నపేట ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం పగడాల ట్రావెల్స్ కు చెందిన ప్రయివేటు బస్సు వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళుతోంది. ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు ద్విచక్ర వాహనం పై నలుగురు యువకులు వస్తున్నారు. ఇల్లందు గ్రామ శివారులో ని ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశారు.