ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
అత్యంత ఘోర ప్రమాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి
Updated on: 2024-04-25 13:28:00

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి వర్ధన్నపేట పట్టణ శివారులోని ఆకేరు వాగు వంతెన వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వర్థన్నపేట ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం పగడాల ట్రావెల్స్ కు చెందిన ప్రయివేటు బస్సు వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళుతోంది. ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు ద్విచక్ర వాహనం పై నలుగురు యువకులు వస్తున్నారు. ఇల్లందు గ్రామ శివారులో ని ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశారు.