ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
అత్యంత ఘోర ప్రమాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి
Updated on: 2024-04-25 13:28:00
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి వర్ధన్నపేట పట్టణ శివారులోని ఆకేరు వాగు వంతెన వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వర్థన్నపేట ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం పగడాల ట్రావెల్స్ కు చెందిన ప్రయివేటు బస్సు వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళుతోంది. ఇల్లందు నుంచి వర్ధన్నపేట వైపు ద్విచక్ర వాహనం పై నలుగురు యువకులు వస్తున్నారు. ఇల్లందు గ్రామ శివారులో ని ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది.దీంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడు హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో కన్నుమూశారు.