ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
మాజీ ఎమ్మెల్యే బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ వర్గీయులు
Updated on: 2024-04-24 07:15:00

బనగానపల్లె నియోజవకర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చి చేరుతున్నారు. బనగా నపల్లె టీడీపీ కార్యాలయంలో తుమ్మలపెంటకు చెందిన 80 కుటుంబాలు, బెలుంకు చెందిన 45 కుటుంబాలు, కొలిమిగుండ్ల, అంకి రెడ్డిపల్లె, సంజామల మండలం ఎగ్గోనికి చెందిన మరో 75 కుటుంబాలు మొత్తం 200 కుటుం బాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.