ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
మాజీ ఎమ్మెల్యే బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ వర్గీయులు
Updated on: 2024-04-24 07:15:00

బనగానపల్లె నియోజవకర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చి చేరుతున్నారు. బనగా నపల్లె టీడీపీ కార్యాలయంలో తుమ్మలపెంటకు చెందిన 80 కుటుంబాలు, బెలుంకు చెందిన 45 కుటుంబాలు, కొలిమిగుండ్ల, అంకి రెడ్డిపల్లె, సంజామల మండలం ఎగ్గోనికి చెందిన మరో 75 కుటుంబాలు మొత్తం 200 కుటుం బాలు వైసీపీని వీడి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.