ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఐనాపూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో అరవై వేలు సీజ్
Updated on: 2024-04-22 16:10:00
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది స్టాటికల్ సర్వేలెన్సీ టీమ్ సిబ్బందితో కలిసి ఐనాపూర్ చెక్పోస్ట్ వద్ద సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఆకుల యాదగిరి, గ్రామం తోర్నాల తన కారులో ఎలాంటి ఆధారాలు లేకుండా అరవై వేల రూపాయలు ఉండగా సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చేర్యాల సిఐ శ్రీను మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం లోక్ సభ ఎన్నికల సందర్భంగా సర్ప్రైజ్ వాహనాల తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.