ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
*డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం*
Updated on: 2024-04-19 18:00:00
తూగో జిల్లా :- నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం... హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులకి తీవ్ర గాయాలు.. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన పోలీసులు ఇద్దరి పరిస్థితి విషమం గా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.