ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
*డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం*
Updated on: 2024-04-19 18:00:00
తూగో జిల్లా :- నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో డివైడర్ ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం... హోంమంత్రి తానేటి వనిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం... ముగ్గురు యువకులకి తీవ్ర గాయాలు.. గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన పోలీసులు ఇద్దరి పరిస్థితి విషమం గా ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు.