ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పార్వతీపురంలో తొలిరోజు ఒకే నామినేషన్
Updated on: 2024-04-19 09:18:00
పార్వతీపురం -- ఆంద్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు నామినేషన్లు మెదలైన గురువారం రోజున పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకేఒక్క నామినేషన్ దాఖలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్దానాలకు గాను కురుపాం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అరకు పార్లమెంట్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా ఎవరూ వేయలేదని ఎన్నికల నోటిఫికేషన్ సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకిండ ఆర్ఒ కల్పనాకుమారి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ, సాలూరు ఆర్ఒ సి, విష్ణు చరణ్ తెలిపారు.