ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పార్వతీపురంలో తొలిరోజు ఒకే నామినేషన్
Updated on: 2024-04-19 09:18:00

పార్వతీపురం -- ఆంద్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు నామినేషన్లు మెదలైన గురువారం రోజున పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకేఒక్క నామినేషన్ దాఖలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్దానాలకు గాను కురుపాం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అరకు పార్లమెంట్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా ఎవరూ వేయలేదని ఎన్నికల నోటిఫికేషన్ సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకిండ ఆర్ఒ కల్పనాకుమారి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ, సాలూరు ఆర్ఒ సి, విష్ణు చరణ్ తెలిపారు.