ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పార్వతీపురంలో తొలిరోజు ఒకే నామినేషన్
Updated on: 2024-04-19 09:18:00

పార్వతీపురం -- ఆంద్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు నామినేషన్లు మెదలైన గురువారం రోజున పార్వతీపురం మన్యం జిల్లాలో ఒకేఒక్క నామినేషన్ దాఖలైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్దానాలకు గాను కురుపాం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నిమ్మక జయరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అరకు పార్లమెంట్ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా ఎవరూ వేయలేదని ఎన్నికల నోటిఫికేషన్ సీతంపేట ఐటిడిఎ పిఒ, పాలకిండ ఆర్ఒ కల్పనాకుమారి, పార్వతీపురం ఐటిడిఎ పిఒ, సాలూరు ఆర్ఒ సి, విష్ణు చరణ్ తెలిపారు.