ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఎస్.ఇ.బి. తనిఖీల్లో 190 సారా ప్యాకెట్లు స్వాధీనం
Updated on: 2024-04-19 07:07:00
ముందస్తు సమాచారం మేరకు అక్రమ సారా వ్యాపారం తనిఖీల్లో భాగంగా గురువారం సీతానగరం మండలం బక్కపేట గ్రామంలో ఎస్.ఇ.బి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన పి లక్ష్మణ దొర ఇంట్లో 190 సారా ప్యాకెట్లతో ఆ వ్యక్తి పట్టుబడుగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఎస్.ఐ బి రాజశేఖర్ సిబ్బంది జగన్నాధ రావు ఎం శ్రీ వాణి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.