ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
టిడిపిలోకి పలువురు చేరిక
Updated on: 2024-04-13 16:17:00
రాజాం మండలం శ్యాంపురం తెదేపా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.కోండ్రు మురళీమోహన్ అద్వర్యంలో శనివారం పలువురు పార్టీలు చేరారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వైసీపీకి చెందిన 70 కుటుంబాలు, రేగిడి మండలం ఆడవరం లక్ష్మీపురం గ్రామం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు, వన్నలి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు,వంగర మండలం బంగారు వలస గ్రామానికి చెందిన 20 కుటుంబాలు,వెంకమ్మ పేట గ్రామం కు చెందిన 30 కుటుంబాలు తెదేపాలో చేరారు* వీరిని సాదరంగా అహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేసారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నారు.