ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
టిడిపిలోకి పలువురు చేరిక
Updated on: 2024-04-13 16:17:00

రాజాం మండలం శ్యాంపురం తెదేపా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.కోండ్రు మురళీమోహన్ అద్వర్యంలో శనివారం పలువురు పార్టీలు చేరారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వైసీపీకి చెందిన 70 కుటుంబాలు, రేగిడి మండలం ఆడవరం లక్ష్మీపురం గ్రామం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు, వన్నలి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు,వంగర మండలం బంగారు వలస గ్రామానికి చెందిన 20 కుటుంబాలు,వెంకమ్మ పేట గ్రామం కు చెందిన 30 కుటుంబాలు తెదేపాలో చేరారు* వీరిని సాదరంగా అహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేసారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నారు.