ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
టిడిపిలోకి పలువురు చేరిక
Updated on: 2024-04-13 16:17:00

రాజాం మండలం శ్యాంపురం తెదేపా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.కోండ్రు మురళీమోహన్ అద్వర్యంలో శనివారం పలువురు పార్టీలు చేరారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వైసీపీకి చెందిన 70 కుటుంబాలు, రేగిడి మండలం ఆడవరం లక్ష్మీపురం గ్రామం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు, వన్నలి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు,వంగర మండలం బంగారు వలస గ్రామానికి చెందిన 20 కుటుంబాలు,వెంకమ్మ పేట గ్రామం కు చెందిన 30 కుటుంబాలు తెదేపాలో చేరారు* వీరిని సాదరంగా అహ్వానించి తెదేపా పార్టీ కండువాలు వేసారు.ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందన్నారు.